అలహాబాద్: వార్తలు
Allahabad High Court: ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. విద్యార్థిని పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి మతపరమైన ఆచారం కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
Justice Yashwant Varma: నోట్ల కట్టల వివాదం.. జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు.
Allahabad High Court: సహజీవనం కేసుపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అలహాబాద్ హైకోర్టు ఒక సంచలన తీర్పును ఇచ్చింది, పెళ్లయిన వ్యక్తి, మేజర్ మహిళ పరస్పర అంగీకారంతో చేసే సహజీవనంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
Yash Dayal: లైంగిక వేధింపుల కేసు..యశ్ దయాల్ అరెస్టుపై నేడు హైకోర్టు తీర్పు
భారత క్రికెటర్ యశ్ దయాల్ ఇప్పుడు మైదానంలో కాకుండా న్యాయస్థానంలో పోరాడుతున్న పరిస్థితి ఏర్పడింది.
Allahabad High Court: టీ-షర్టుతో అలహాబాద్ హైకోర్టుకు హాజరైన న్యాయవాదికి 6 నెలల జైలు శిక్ష
2021లో జరిగిన కోర్టు ధిక్కార కేసులో,అలహాబాద్ హైకోర్టు స్థానిక న్యాయవాది అయిన అశోక్ పాండేకు ఆరు నెలల జైలు శిక్ష పడింది.
#NewsBytesExplainer: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తిపై అభిశంసనకు సన్నాహాలు.. న్యాయమూర్తులను ఎలా తొలగిస్తారు?
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు.
Gyanvapi: జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువుల పూజలకు అలహాబాద్ హైకోర్టు అనుమతి
జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్మెంట్లో హిందువులు పూజలు చేసుకోవడానికి అలహాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది.
Gyanvapi mosque: నేడే జ్ఞాన్వాపీ పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు తీర్పు
జ్ఞానవాపి మసీదులోని సెల్లార్లో హిందూ ప్రార్థనలను అనుమతించాలన్న వారణాసి జిల్లా కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.
Gyanvapi Case: జ్ఞాన్వాపి మసీదు కేసు.. ముస్లింల పిటిషన్ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
ఉత్తర్ప్రదేశ్ వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టులో ముస్లిం పక్షానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
Gutka case: అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్కు కేంద్రం నోటీసులు
Shah Rukh, Akshay, Ajay issued notice: అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ కోర్టు లక్నో బెంచ్కు తెలియజేసింది.
Nithari Killings : జైలు నుంచి విడుదలైన మణిందర్ సింద్ పంధేర్.. నిఠారి వరుస హత్యల కేసులో విముక్తి
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు మేరకు నిఠారి వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.
నిఠారీ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు.. సురేంద్ర, మణిందర్ మరణశిక్ష రద్దు
2006 నిఠారీ హత్య కేసులో దోషులుగా తేలిన అన్ని కేసుల్లో సురేంద్ర కోలీ, మోనీందర్ సింగ్ పంధేర్లను అలహాబాద్ హైకోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది.
జ్ఞానవాపి మసీదులో కొనసాగుతున్న శాస్త్రీయ సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ
జ్ఞానవాపి మసీదు ఆవరణలో శుక్రవారం ఉదయం సర్వే ప్రారంభమైంది. ఈమేరకు శాస్త్రీయ సర్వేను భారత పురావస్తు శాఖ(ASI) నిర్వహిస్తోంది.
జ్ఞానవాపి మసీదులో సర్వేపై ఆగస్టు 3న తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు సంబంధించిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఆగస్టు 3న కోర్టు తీర్పును వెలువరించనుంది.
Gyanvapi mosque Case: జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టు స్టే
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వేపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.
ఆదిపురుష్ యూనిట్ పై అలహాబాద్ హైకోర్టు ఫైర్.. ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తారా అని నిలదీత
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వివాదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే సినిమాలో చూపించిన పాత్రలు, సన్నివేశాలు రామాయణంలోని పాత్రలను కించపరిచేలా ఉన్నాయని పిటిషన్ దాఖలైంది.
జ్ఞాన్వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు
వారణాసిలోని మసీదులో 'శివలింగం'గా చెప్పబడుతున్న నిర్మాణ వయస్సును నిర్ధారించడానికి శాస్త్రీయ సర్వే నిర్వహించాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.
ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్
ఉమేష్ పాల్ హత్య కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు పురోగతి సాధించారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్స్టర్గా, రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్న అతిక్ అహ్మద్కు సన్నిహితుడైన బల్లి పండిట్ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
యూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
లైసెన్సు లేని తుపాకుల వల్ల కలిగే అనార్థాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.